EPAPER

Secunderabad: అదనపు కట్నం కోసం భర్త వేధింపులు.. పిల్లలతో సహా 8వ అంతస్తు నుంచి దూకి భార్య సూసైడ్..

Secunderabad: అదనపు కట్నం కోసం భర్త వేధింపులు.. పిల్లలతో సహా 8వ అంతస్తు నుంచి దూకి భార్య సూసైడ్..
double bed room house

Secunderabad news today telugu(TS news updates): సైకో భర్త వేధింపులు భరించలేకపోయింది. అందంగా లేవని అవమానించేవాడు. అదనపు కట్నం తీసుకురావాలని టార్చర్ చేసేవాడు. అప్పటికే ఇద్దరు కవల పిల్లలు ఉన్నా.. తీరు మారలేదు. అల్లుడి బలవంతంతో.. తాముంటున్న ఫ్లాట్ రాసిచ్చారు ఆమె పేరెంట్స్. అయినా, ఆ శాడిస్ట్ హజ్బెండ్ ధన దాహం తీరనేలేదు. మరిన్ని డబ్బుల కోసం మరింతగా వేధించాడు.


ఇక తట్టుకోలేకపోయింది ఆ భార్య. అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చేసింది. తాను బతకలేనంటూ.. 8వ అంతస్తు నుంచి పిల్లలను కిందకు తోసేసింది. ఆ తర్వాత తానూ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

సికింద్రబాద్, బన్సీలాల్‌పేట్‌లోని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల సముదాయంలో జరిగిందీ దారుణ ఘట. సమాచారం అందుకున్న పోలీసులు.. తల్లి, పిల్లల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×