E-Paper
Advertisement
కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!
సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ముందు.. సీఎంపై చర్యలు తీసుకోవాలి.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్
సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

Restrictions: స్వేచ్ఛ బ్యూరో: ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ తలుపులు సామాన్యులకు ఎప్పుడూ తెరిచే ఉంటాయని గొప్పగా చెప్పిన మాటలు నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యల పరిష్కార వేదికగా ఉండాల్సిన తెలంగాణ ప్రజా సచివాలయం ఇప్పుడు సామాన్య ప్రజలకు అడుగుపెట్టలేని ‘ఆంక్షల కోట’గా మారుతోంది. నాయకులు, వీ వీ ఐ పీ లకు రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తున్నఅధికారులు..తమ సమస్యలు చెప్పుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్న సామాన్యులకు మాత్రం రెడ్ సిగ్నల్ చూపిస్తూ తీవ్ర […]

ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!
కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు,  జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ, ట్రోల్ చేయకుండా

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ, ట్రోల్ చేయకుండా

BRS: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దండయాత్ర మొదలుపెట్టి వెయ్యి రోజులు అయ్యిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అదే డ్యామ్‌ల విషయంలో బీజేపీ, గోదావరి-కృష్ణా నీటి విషయంలో టీడీపీ గురించి తన స్పీచ్‌లో ప్రస్తావించారు కేటీఆర్. ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం కాంగ్రెస్ మేనిఫెస్టో అని విమర్శించారు. ఇంకా ఏమన్నారంటే..   తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి […]

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..
తెలంగాణ రాజకీయాల్లో డిజిటల్ వార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐ పోస్టర్లు, ఇవే రాజకీయాలంటూ ప్రజల చర్చ

తెలంగాణ రాజకీయాల్లో డిజిటల్ వార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐ పోస్టర్లు, ఇవే రాజకీయాలంటూ ప్రజల చర్చ

Hyderabad city: తెలంగాణలో రాజకీయాలు క్రమంగా వేడెక్కాయి. అధికార-విపక్షాల మధ్య మాటలేకాదు, చివరకు ఏఐని విస్తారంగా వాడుకుంటున్నాయి పార్టీలు. ఒక్కమాటలో చెప్పాలంటే.. సోషల్ మీడియా వేదికగా జరిగే రచ్చ కాన్త, రోడ్లపైకి తీసుకొచ్చాయి కొన్ని పార్టీలు. తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. దీని వెనుక ఆ పార్టీయే కారణమని అంటున్నారు అధికార పార్టీ నేతలు.   తెలంగాణ రాజకీయాల్లో డిజిటల్ వార్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తోంది. దీంతో 1000 […]

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడింది. ఫలితంగా వాతవరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. అర్ధరాత్రి ధాటిన తర్వాత హైదరాబాద్ సిటీలో భారీ వర్షం కురిసింది. ప్రస్తుతానికి తగ్గుముఖం పట్టింది. మిగతా జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. బుధవారం పరిస్థితి ఏంటి?   బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మెల్లగా కదులుతోంది. దీని ప్రభావం గంగా తీర ప్రాంతమైన బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, జార్ఖండ్ ప్రాంతాలపై ప్రభావం చూపుతోంది. […]

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత
1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

Ramchander Rao: కాంగ్రెస్ పాలనలో ఎమర్జెన్సీ కన్నా భయంకరమైన రోజులు తెలంగాణలో కనిపిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘనంగా వెయ్యి రోజులు పూర్తయిందని గొప్పలు చెబుతోంది కానీ వెయ్యి రోజుల ప్రజా పాలన.. బాధాకరమైన పరిస్థితుల్లో ఉందన్నారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన తెలంగాణకు శాపంగా మారిందని విరుచుకుపడ్డారు. తెలంగాణలో యుద్ధం మొదలైందని, ప్రభుత్వంపై పోరాటం చేస్తామని రాంచందర్ రావు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు, వాగ్ధానాలు […]

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

Sathupalli Land: సత్తుపల్లి మండలంలో భూవివాదం మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది.హైకోర్టులో భూవివాదం పెండింగ్‌లో ఉండగానే… కోర్టు ఉత్తర్వులు, పాత రెవెన్యూ రికార్డులను పక్కనపెట్టి… ఒక పక్షానికి అనుకూలంగా తహసీల్దార్ నివేదిక ఇచ్చారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.కొమ్మేపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 132, 150 భూములకు సంబంధించి గత నాలుగేళ్లుగా వివాదం కొనసాగుతోందని లింగపాలెం రైతులు చెబుతున్నారు. ఇదే భూమికి సంబంధించి హైకోర్టులో డబ్ల్యూ.పి. నం.24731/2023 కేసు పెండింగ్‌లో ఉందని తమ సాగుకు కిష్టారం గ్రామానికి […]

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం
పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

Big Stories

Advertisement
×