BigTV English

Congress : కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో ట్విస్ట్.. ఉత్తమ్ ఫిర్యాదుతోనే దాడులు..

Congress : కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో ట్విస్ట్.. ఉత్తమ్ ఫిర్యాదుతోనే దాడులు..


Congress war room case(Latest Political News Telangana):- యూత్‌ కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా వార్‌ రూమ్‌పై పోలీసుల దాడి తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతోనే దాడులు చేశామని పోలీసులు అంటున్నారు.

సోషల్‌ మీడియాలో తనను కించపరిచేలా పోస్ట్‌లు పెడుతున్నారని ఉత్తమ్ ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. మే 5న ఆయన సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారని అంటున్నారు. దీంతో ఐపీ అడ్రస్ ఆధారంగా వార్ రూమ్‌పై దాడులు చేశామని పోలీసులు వెల్లడించారు.


కర్ణాటక ఎన్నికల్లో అక్కడ యూత్ కాంగ్రెస్ బాగా పనిచేసింది. అదే విధంగా తెలంగాణలోనూ యూత్ కాంగ్రెస్ పని చేస్తోంది. ఈ దాడి కేసీఆర్ సర్కార్ కుట్ర పూరితంగా చేయించిందని తొలుత యూత్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మరి కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో పార్టీలో అలజడి రేగింది.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×