EPAPER

Car Accident : ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు మృతి.. మేయర్ కామెంట్స్ పై విమర్శలు..

Car Accident : ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు మృతి.. మేయర్ కామెంట్స్ పై విమర్శలు..

Car Accident: పుట్‌పాత్‌లు ఎందుకు? నడవడానికి కాదా? అంటే అవును అనే అంటున్నారు బండ్లగూడ మేయర్‌. ఇవాళ ఉదయం అతివేగంతో వచ్చిన కారు… పుట్‌పాత్‌పై నడుస్తున్న ముగ్గురిపై దూసుకెళ్లింది. ఈప్రమాదంలో వారు అక్కడిక్కడే మృతి చెందారు. అయితే బండ్లగూడ మేయర్ చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి.


ప్రమాదం జరిగిన ప్రాతంంలో ఎలాంటి స్పీడ్‌ లిమిట్‌ బోర్డు లేవు. రవాణాశాఖ ఉత్తర్వుల ప్రకారం డివైడర్లు ఉన్న మార్గాల్లో కార్లు గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్లు, మిగిలిన వాహనాలు 50 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లాలి. దీనికి సంబంధించి బోర్డులు ఏర్పాటు చేయాలి. కాని బండ్లగూడలో జరిగిన యాక్సిడెంట్‌ స్పాట్‌లో ఎలాంటి స్పీడ్‌ బోర్డులు లేవు.

ప్రమాదాలను కంట్రోల్‌ చేయాల్సిన వాళ్లే.. పుట్‌పాత్‌లపై నడవొద్దు అంటూ.. చెప్పడం విడ్డూరంగా ఉంది. చాలా మంది కార్లను ఓవర్ స్పీడ్‌తో నడుపుతున్నారు. వీరి అతివేగం జనాల ప్రాణాలు తీస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఓవర్ స్పీడ్ ఘటనలపై పట్టించుకునే నాథుడు లేడు.


Related News

Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైడ్రాకు విస్తృత అధికారాలు

Indira Shoban: ఇంకా కూడా కేటీఆర్‌‌కు సిగ్గు రాలేదు: ఇందిరా శోభన్

Singareni: సింగరేణి లాభాల్లో కార్మికులకు 33 శాతం వాటా, తొలిసారి వారికి కూడా..: సీఎం రేవంత్

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Big Stories

×