EPAPER

Bandi Sanjay : రఘునందన్‌ కామెంట్స్ ఎఫెక్ట్.. బండి సంజయ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు..

Bandi Sanjay : రఘునందన్‌ కామెంట్స్  ఎఫెక్ట్.. బండి సంజయ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు..

Bandi Sanjay news today(Political news in telangana) : కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పై కరీంనగర్ బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంద కోట్లు యాడ్స్ ఇచ్చారంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణల ఆధారంగా విచారణ జరిపి ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు. కరీంనగర్ కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సోహన్ సింగ్ కరీంనగర్ వన్ టౌన్ లో ఫిర్యాదు చేశారు.


సోమవారం ఢిల్లీలో బండి సంజయ్ పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో పుస్తెలు అమ్మిన బండి సంజయ్ కు ఇప్పుడు వంద కోట్ల యాడ్స్ ఇచ్చే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను ఆధారం చేసుకుని సీఆర్పీసీ 161 కింద కేసు నమోదు చేయాలని కోరారు. అయితే బండి సంజయ్ పదవికి రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే ఆయనపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.


Related News

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Big Stories

×