Big Stories

MP Keshava Rao Joined Congress: కాంగ్రెస్‌లో చేరిన కేకే.. తిరిగి సొంత గూటికి బీఆర్ఎస్ ఎంపీ..

BRS Rajya Sabha MP Keshava Rao Joined Congress Party: బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఢిల్లీలో మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరారు కేకే. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. బీఆర్ఎస్ హయాంలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అయితే కేసీఆర్ విధివిధానాలు నచ్చక ఆయన తిరిగి సొంతగూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్‌మున్షీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో పార్టీలో చేరారు కేకే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News