IPS Transfers In AP: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో బదిలీల పర్వం కొనసాగుతుంది. బుధవారం ఐఏఎస్లను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా ఐపీఎస్లను ట్రాన్స్ఫర్ చేసింది.
ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది ఏపీ ప్రభుత్వం. సునీల్ కుమార్, రిషాంత్ రెడ్డిలను జీఏడీలకు అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏసీబీ డీజీగా అతుల్ సింగ్ను నియమించింది. ఫైర్ సేఫ్టీ డీజీగా శంకబ్రత బాగ్చీకి అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఏపీలో పలువురు ఐపీఎస్ ల బదిలీలు
ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా రాజేంద్రనాథ్ రెడ్డి
సునీల్ కుమార్, రిషాంత్ రెడ్డిని GAD కి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
ఏసీబీ డీజీ గా అతుల్ సింగ్
అగ్నిమాపక శాఖ డీజీ గా శంకబ్రత బాగ్చి కి అదనపు బాధ్యతలు#IPSofficers #Transfers #andhrapradesh… pic.twitter.com/RmN57my9aO
— BIG TV Breaking News (@bigtvtelugu) June 20, 2024