EPAPER

TS Highcourt : హైకోర్టు సంచలన తీర్పు.. ఆ 23 గ్రామాలపై ఆదివాసీలకే సర్వ హక్కులు..

TS Highcourt : హైకోర్టు సంచలన తీర్పు..  ఆ 23 గ్రామాలపై ఆదివాసీలకే సర్వ హక్కులు..

Telangana high court latest judgement(TS news updates): తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలపై చారిత్రక తీర్పు వెలువరించింది. 23 గ్రామాలు రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ పరిధిలోకే వస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఈ తీర్పు వెలువరించారు.


ఆ గ్రామాలపై హక్కుల కోసం 75 సంవత్సరాలుగా ఆదివాసీలు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. ఆదివాసుల తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఆ గ్రామాలు ఐదో షెడ్యూల్ పరిధిలోకి రావని ఆదివాసీయేతరులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆదివాసీలకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ఆ 23 గ్రామాల్లో ఇక నుంచి ఆదివాసీలకే అన్ని హక్కులు దక్కనున్నాయి. ఆదివాసీలకు 100 శాతం రిజర్వేషన్లు అమలులోకి రానున్నాయి.


Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×