వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగి టీడీపీ అభ్యర్థి అనురాధ ఎమ్మెల్సీగా గెలిచారు

నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటేశారని గుర్తించారు

రెబెల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనంలపై వేటు పడింది

ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలను సస్పెండ్ చేశారు

ఒక్కో ఎమ్మెల్యేకు 20 కోట్ల వరకు ఇచ్చారని ఆరోపించిన సజ్జల

చేతిలో అధికారం ఉందని వేటు వేశారన్న కోటంరెడ్డి

షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా ఎలా సస్పెండ్ చేస్తారని కోటంరెడ్డి ప్రశ్న

తాను టీడీపీకి ఓటు వేయలేదన్న మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి