వక్ఫ్ బోర్డు అంటే ఏమిటో తెలుసా..?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చల్లో ఉన్న అంశాల్లో ఒకటి వక్ఫ్ బోర్డు

వక్ఫ్ బోర్డు అంటే ఏమిటో చాలామందికి తెలియదు

ఇస్లాం మతాచారాలు పాటించేవారు తమకున్న స్థిర, చరాస్తులను దానం చేస్తే, ఆ ఆస్తులను వక్ఫ్ అంటారు.

ఈ ఆస్తులన్నింటినీ నిర్వహించేదే వక్ఫ్ బోర్డు

దేశ విభజన సమయంలో ఇండియా నుంచి పాక్ వెళ్లిపోయిన ముస్లింల ఆస్తులను వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకున్నది.

దేశంలోని 30 వక్ఫ్ బోర్డుల పరిధిలో 9.4 లక్షల ఎకరాలు ఉన్నట్లు చెబుతారు.

వాటి విలువ రూ. 1.2 లక్షల కోట్లు అని అంటుంటారు.

దేశంలోని మిలటరీ, రైల్వే తరువాత అత్యధికంగా భూములు కలిగి ఉన్నది వక్ఫ్ బోర్డేనంటా.