ఇండియాలో టెక్ మార్కెట్‌లో ఒకప్పుడు షియోమీ స్మార్ట్‌ఫోన్లు హట్ కేకుల్లా అమ్ముడుపోయేవి.

కానీ ఇప్పుడు వాటి అమ్మకాలకు కాస్త జోరుతగ్గింది.

ఎందుకంటే ఇతర కంపెనీలు ఫోన్లను తక్కుద ధరకే ప్రీమియం ఫీచర్లను ఆఫర్ చేస్తున్నాయి.

ఈ పోటీని తట్టుకునేందుకు కంపెనీ సిద్ధమైంది.

మంచి మెరుగైన యూజర్ ఎక్స్‌పీరియన్స్, అప్‌డేటెడ్ ఫీచర్లను అందించి తన సేల్స్ పెంచుకోవాలని చూస్తుంది.

ఇందులో భాగంగా తన తాజా స్మార్ట్‌ఫోన్ Xiaomi 14T Pro తీసుకొస్తుంది.

ఫోన్ మోడల్ నంబర్ 2407FPN8EGతో థాయిలాండ్ NBTC సర్టిఫికేషన్‌లో గుర్తించబడింది.

Xiaomi 14T సిరీస్ త్వరలో థాయిలాండ్‌లో విడుదలవుతుంది.