ఆఫీస్ టైం అయిపోయింది.. ఇంటికి వెళ్లండి..

ఉద్యోగులు ఇళ్లకంటే ఆఫీసులోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు

పని ఒత్తిడి పెరిగి, వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నారు

దీంతో కొత్త నిబంధనలు తీసుకొచ్చిన సాఫ్ట్‌గ్రిడ్ కంప్యూటర్స్ అనే ఐటీ సంస్థ

షిఫ్ట్ టైమ్ అయిపోగానే కంప్యూటర్లు ఆటోమెటిక్‌గా క్లోజ్

పది నిమిషాల ముందే టైం అయిపోతుందని అలెర్ట్ మెసేజ్

ఆఫీస్ టైమ్ అయ్యేలోపే పని పూర్తి చేయాలని నిబంధన

సోషల్ మీడియాలో సీఈవో పోస్టు వైరల్