ఈ పండ్ల గురించి చాలామందికి తెలిసి ఉంటుంది.
పల్లెటూర్లలో ఉండే అందరికీ ఈ పండ్ల గురించి ఖచ్చితంగా తెలుసుంటది.
వీటిని రేగు పండ్లు అంటారు.
ఈ పండ్లను తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది.
చర్మం మృదువుగా తయారవుతుంది
జీర్ణవ్యవస్థ పనితీరు కూడా మెరుగవుతుంది
గుండె జబ్బుల నివారణలో సహాయపడుతుంది.
మలబద్దకాన్ని సైతం నివారిస్తుందంటా.