తెలుగు రాష్ట్రాల్లో మరో వందే భారత్ ఎక్స్ప్రెస్
సికింద్రాబాద్, తిరుపతి మధ్య కొత్త ట్రైన్
ప్రయాణ మార్గంపై రైల్వే శాఖ సర్వే
మూడు రూట్స్ పరిశీలి
స్తున్న అధికారులు
రూట్ 1: బీబీనగర్, నడికుడి, మిర్యాలగూడ మీదుగా..
రూట్ 2: వరంగల్, ఖాజీపేట, కడప మీదుగా..
రూట్ 3: బీబీనగర్, గుంటూరు, నెల్లూరు, గూడూరు మీదుగా..
గంటకు 130-150కి.మీ. వేగంతో దూసుకెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్
ట్రాక్ల పటిష్ఠత, వంతెన నిర్మాణాలను పరిశీలిస్తున్న రైల్వే శాఖ
వందేభారత్ రైల్ తో ప్రయాణ సమయం సగానికి తగ్గే ఛాన్స్
టికెట్ ధర సుమారు రూ.1200 ఉండొచ్చు..
శ్రీవారి భక్తులకు ఎంతో ఉపయుక్తంగా వందేభారత్ ఎక్స్ప్రెస్