ధనుశ్ - ఐశ్వర్య మళ్లీ కలవబోతున్నారా..?
నిజమెంత
ఈ ఏడాది జనవరిలో ధనుశ్, ఐశ్వర్య రజనీకాంత్ జంట విడిపోయారు
విడాకులను రద్దు చేసుకోవాలని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది
పిల్లల కోసం ధనుశ్, ఐశ్వర్య మళ్లీ కలవనున్నట్లు గత కొంత కాలంగా టాక్ వినిపిస్తోంది
పిల్లల సంతోషమే ధనుశ్కు ముఖ్యమని ధనుశ్ తండ్రి కస్తూరి రాజా ప్రకటన చేశారు
ధనుశ్ ఐశ్వర్య మళ్లీ కలబోతున్నట్లు పరోక్షంగా సంకేతాలు వెళ్లాయి
విడాకుల రద్దు తరువాత ఐశ్వర్య.. పిల్లలతోనే కలిసి ఉండనున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి
100 కోట్లతో ధనుశ్ ఇంటిని కొనుగోలు చేసి.. జనవరిలో కుటుంబంతో కలిసి గృహప్రవేశం చేయనున్నట్లు టాక్
ధనుశ్, ఐశ్వర్య కలుస్తుండడంతో అభిమానుల్లో ఆనందోత్సాహం నెలకొంది
ధనుశ్, ఐశ్వర్య వివాహం 2004 నవంబర్ 18న జరిగింది. వారికి ఇద్దరు తనయులు రాజా (15), లింగ రాజా (11)