Pushing Train Video: రోడ్డుపై అప్పుడు అప్పుడు సహజంగా వాహనాలు ఆగిపోతుంటాయి. దీంతో పలువురు సహాయం చేస్తూ వాహనాలు తోస్తుంటారు. అయితే వాహనాలు తోయడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కొన్ని సార్లు చిన్న బండిని తోయాలన్నా కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాంటిది కారు, బస్సు, లారీని తోయడానికి పదుల సంఖ్యలో కొంతమంది వచ్చి తోస్తే తప్పా అక్కడి నుంచి జరగదు. అది కూడా ఎంత మంది తోసినా కూడా అంగుళం జరగడమే కష్టంగా ఉంటుంది.
అయితే తాజాగా నమ్మడానికి కష్టంగా ఉన్నా కూడా కొన్ని విచిత్రమైన దృశ్యాలు వెలుగుచూస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఉదంతం బీహార్ నుంచి వెలుగులోకి వచ్చింది. బస్సు, లారీలు ఆగితేనే తోయడానికి నానాతంటాలు పడాల్సి వస్తుంది. అలాంటిది ఏకంగా ఆగిపోయిన ఓ రైలును తోశారు కొంతమంది వ్యక్తులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టేషన్లో, ప్రయాణికులు రైలు కదలడానికి వీలుగా దాన్ని నెట్టడం ప్రారంభించారు. ఈ దృశ్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అవుతోంది.
ప్రయాణికులు రైలును ఎలా నెట్టడం ప్రారంభించారో వైరల్ వీడియోలో చూడవచ్చు. బీహార్ లో ఏకంగా చాలా మంది ప్రయాణికులు కలిసి రైలును నెట్టిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అభినందిస్తున్నారు.
Also Read: Snake In Toilet: టాయిలెట్లో దూరిన పాము.. వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి!
Bihar is Not For Beginners :::-
At Kiul Jn station, passengers pushed the train and made it run on the tracks 😂🔥 pic.twitter.com/BMDdsEFubE— Atul Singh Shanu 🔥 (@Mafiya_Singh11) June 8, 2024