EPAPER

Stock Market : వరుసగా మూడోరోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

Stock Market : వరుసగా మూడోరోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాల్లోనే ముగిసాయి. లాభాలతో సెషన్ ప్రారంభించినప్పటికీ.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరగడం.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అవ్వడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.


ఐరోపా, అమెరికాలో ఆర్ధిక మాంద్యం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో దేశీయ మార్కెట్ల నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ రోజు సెన్సెక్స్ 241.02 పాయింట్లు నష్టపోయి 60వేల 826.22 వద్ద ముగిసింది. నిఫ్టీ 71. 75 పాయింట్ల నష్టపోయి 18వేల 127.35 దగ్గర స్థిరపడింది.


Tags

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Big Stories

×