EPAPER

Train Accident : న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. 3 బోగీలు దగ్థం..

Train Accident : న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. 3 బోగీలు దగ్థం..
Train accident

Train Accident : ఇండియన్ రైల్వేస్‌ను వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎస్-1 కోచ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను గమనించిన లోకో పైలట్ రైలుని నిలిపివేశారు. ఈ ప్రమాదంలో మొత్తం 3 బోగీలు దగ్థమయ్యాయి. 8 మంది గాయపడ్డారు. ఈ ఘటన యూపీలోని ఇటావా దగ్గర జరిగింది. సిలిండర్ పేలి ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెప్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.


Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×