EPAPER

Tamil Nadu Bus Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..

Tamil Nadu Bus Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..

Tamil Nadu Bus Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువత్తూర్ జిల్లా వానియంబడి.. చెన్నై- బెంగళూరు జాతీయ రహదారిలో ఈరోజు తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు- ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. మరో 40 మందికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాల పోస్టుమార్టానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు.


ఈ ప్రమాదంలో కనీసం ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మృతుల్లో ఉలుందూరుపేటకు చెందిన ప్రభుత్వ బస్సు డ్రైవర్ ఎలుమలై ఉన్నారు. మృతుల్లో కోలార్‌కు చెందిన ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌ మహ్మద్‌ నదీమ్‌, వాణియంబడికి చెందిన ప్రైవేట్‌ బస్‌ క్లీనర్‌ మహ్మద్‌ బైరోస్‌ , చిత్తూరు చెందిన అజిత్‌ కుమార్‌ , చెన్నైకి చెందిన కృతిక అనే మహిళ ఉన్నారు.

అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని బస్సులోని ప్రయాణికులు వెల్లడించారు. పోలీసులు ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


.

.

.

Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×