EPAPER
Rave party at Moinabad: మొయినాబాద్‌లో మిడ్‌ నైట్ రేవ్ పార్టీ.. పోలీసుల అదుపులో యువతీయవకులు

Rave party at Moinabad: మొయినాబాద్‌లో మిడ్‌ నైట్ రేవ్ పార్టీ.. పోలీసుల అదుపులో యువతీయవకులు

Rave party at Moinabad(Hyderabad latest news): బెంగుళూరు రేవ్ పార్టీలో చాలామంది యువతీయువకులు పట్టుబడ్డారు. అయినా యువకులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. దాని నుంచి తేరుకోకముందే మరొక పార్టీ ఒకటి హైదరాబాద్‌లో వెలుగుచూసింది. తాజాగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో అర్థరాత్రి ముజ్రాపార్టీ వెలుగుచూసింది. ఇందులో పాల్గొన్న యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం సురంగల్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో సోమవారం అర్థరాత్రి ముజ్రా(అసభ్యకర) పార్టీ జరిగింది. దీనిపై సమాచారం […]

Fritz beat Zverev: వింబుల్డన్‌లో మరో సంచలనం, టాప్ సీడ్ ఆటగాడు ఔట్
Jay Shah focus on ICC Chairman: ఐసీసీ ఛైర్మన్‌ రేసులో జై షా.. బీసీసీఐలో మార్పులు ఖాయమా?
Pinnelli Ramakrishnareddy: విచారణలో పిన్నెల్లి సంచలన విషయాలు.. ఆ రోజు ఏం జరిగిందంటే..
International:అమెరికాలో ‘కమల’ వికాసం..భారతీయులు గర్వించే క్షణం
Horoscope: నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి అదృష్టం, ఐశ్వర్యం!
Scam with workers money : కార్మికుల సొమ్ము దర్జాగా దోపిడీ!
CM Revanth Reddy in Mangalagiri: వైఎస్ దృష్టిని ఆకర్షించేలా మాట్లాడాలని చాలా ప్రిపేరై అసెంబ్లీకి వెళ్లేవాడిని: రేవంత్ రెడ్డి

CM Revanth Reddy in Mangalagiri: వైఎస్ దృష్టిని ఆకర్షించేలా మాట్లాడాలని చాలా ప్రిపేరై అసెంబ్లీకి వెళ్లేవాడిని: రేవంత్ రెడ్డి

CM Revanth Reddy in YSR Birth Anniversary(AP political news): వైఎస్సార్ స్ఫూర్తితోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర చేశారని, జోడో యాత్ర ద్వారానే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గుంటూరులోని మంగళగిరిలో దివంగత వైఎస్సార్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మన నుంచి దూరమైనా.. 15ఏళ్లుగా ఆయన్ను గుర్తు చేసుకుంటున్నాం. ప్రజల హృదయాల్లో వైఎస్ చెరగని […]

TGPSC: తెలంగాణ జేఎల్ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ..
×