EPAPER
KCR : అవి అబద్ధాలైతే నేను రాజీనామా చేస్తా : కేసీఆర్‌
Meta : మెటాలో మరోసారి ఉద్యోగుల తొలగింపు..? టెక్ కంపెనీల్లో అదే పరిస్థితి..
KCR : 2024 తర్వాత బీజేపీ ఖతం.. కేంద్రంపై కేసీఆర్ ఫైర్..
Governor: పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం.. ఏపీ కొత్త గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్

Governor: పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం.. ఏపీ కొత్త గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్

Governor: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. మొత్తం 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను నియమించారు. ప్రస్తుతం ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషన్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమించారు. అలాగే మహారాష్ట్ర గవర్నర్‌గా రమేష్, సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్ ప్రసాద్, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా త్రివిక్రమ్ పట్నాయక్, జార్ఖండ్ గవర్నర్‌గా రాధాకృష్ణన్, అస్సాం గవర్నర్‌గా గులాబ్‌చంద్ […]

Tarakaratna: తారకరత్న హెల్త్ అప్డేట్.. విదేశీ వైద్యులతో చికిత్స

Tarakaratna: తారకరత్న హెల్త్ అప్డేట్.. విదేశీ వైద్యులతో చికిత్స

Tarakaratna: అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. ఇంకా ఆయన ప్రాణాలతో పోరాడుతూనే ఉన్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో డాక్టర్లు అత్యున్నత స్థాయి వైద్యం అందిస్తున్నారు. అయితే మెరుగైన విద్యం కోసం విదేశీ వైద్యులను రప్పించి చికిత్స చేయిస్తున్నట్లు తారకరత్న కుటుంబ సభ్యులు వెల్లడించారు. హృద్రోగం, నాడీ సమస్యలకు విదేశీ వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. కొద్దిరోజుల క్రితం తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు […]

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. మాగుంట రాఘవకు 10 రోజుల ఈడీ కస్టడీ
E-race: ముగిసిన ఫార్ములా ఈ-రేసింగ్.. విన్నర్  ఎవరంటే?
Earthquake: 24 వేలు దాటిన మరణాలు.. మూత్రం తాగి ప్రాణాలు కాపాడుకున్న యువకుడు
Telangana Secretariat: నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా.. ఎందుకంటే?

Telangana Secretariat: నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా.. ఎందుకంటే?

Telangana Secretariat: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నూతన సచివాలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో సచివాలయంను నిర్మిస్తున్నారు. తాజాగా సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఈ సచివాలయానికి డా. బిఆర్ అంబేద్కర్ […]

×