EPAPER
IPL : రహానె, దూబె, కాన్వే విధ్వంసం.. టాప్ ప్లేస్ కు చెన్నై..
RCB vs RR : ఆర్సీబీ గెలిచింది… రాజస్తాన్‌కు మరోసారి బ్యాడ్ లక్
Amit Sha : చేవెళ్ల శంఖారావం.. టార్గెట్ బీఆర్ఎస్, ఎంఐఎం ..
Viveka Murder Case : పులివెందులలో సీబీఐ బృందం.. సుప్రీంకోర్టు ఉత్తర్వులపై ఉత్కంఠ..
SRH : సన్ రైజర్స్ హైదరాబాద్.. జట్టులో తెలుగోళ్లు ఎక్కడ..?
Dharmapuri : ధర్మపురి ఎన్నిక ఫలితంపై వివాదం.. అనుమానాలెన్నో..!

Dharmapuri : ధర్మపురి ఎన్నిక ఫలితంపై వివాదం.. అనుమానాలెన్నో..!

Dharmapuri : ఎట్టకేలకు జగిత్యాల జిల్లా ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్‌ రూమ్‌ తెరచుకుంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో జగిత్యాలలోని వీఆర్‌కే కళాశాలలోని స్ట్రాంగ్‌రూమ్‌ తాళాలను అధికారులు పగులగొట్టారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన రికార్డులను న్యాయస్థానానికి తరలించారు. కలెక్టర్‌ సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌లు తెరిచారని కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌ తెలిపారు. స్ట్రాంగ్‌రూమ్‌లోని 4 ట్రంకుపెట్టెల తాళాలు కూడా లేవన్నారు. వాటి తాళాలు కూడా పగులగొట్టారని వెల్లడించారు. అధికారుల చర్యలు అనుమానం కలిగిస్తున్నాయని లక్ష్మణ్‌ సంచలన ఆరోపణలు చేశారు. […]

Sarath Babu : వెంటిలేటర్‌పై శరత్ బాబుకి చికిత్స.. పరిస్థితి విషమం
Telangana : టార్గెట్ రేవంత్.. ఈటల, బండి మళ్లీ విమర్శలు.. బీజేపీ వ్యూహం ఇదేనా..?
Simhachalam : సింహాద్రి అప్పన నిజరూప దర్శనం.. భక్తులకు ఇక్కట్లు.. స్వరూపానందేంద్ర సరస్వతి ఆగ్రహం..

Simhachalam : సింహాద్రి అప్పన నిజరూప దర్శనం.. భక్తులకు ఇక్కట్లు.. స్వరూపానందేంద్ర సరస్వతి ఆగ్రహం..

Simhachalam : విశాఖపట్నం జిల్లా సింహాచలంలో వైశాఖ శుద్ధ తదియ రోజు అప్పన్నస్వామి నిజరూప దర్శనం ఇచ్చారు. దీంతో భారీగా భక్తులు తరలివచ్చారు. దేవాదాయశాఖ అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య భక్తులను పట్టించుకోకుండా ప్రముఖులకు దర్శనం కల్పించారని మండిపడ్డారు. మంత్రులు కొట్టు సత్యనారాయణ, బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు. సామాన్యులకు త్వరగా దర్శనాలు కల్పించడంలేదని ఆరోపించారు. రూ.1500 టికెట్లు కొనుగోలు చేసినా త్వరగా దర్శనానికి పంపించలేదని ఆగ్రహం వ్యక్తం […]

Big Stories

×