EPAPER

AP High Court : వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం.. సీఎస్‌కు హైకోర్టు నోటీసులు..

AP High Court : వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం.. సీఎస్‌కు హైకోర్టు నోటీసులు..

AP High Court : ఏపీలో చేపట్టిన వై ఏపీ నీడ్స్ జగన్‌ కార్యక్రమానికి షాక్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పాల్గొనకుండా.. ప్రజాధనాన్ని వినియోగించకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఏపీ సీఎస్‌తో పాటు నలుగురు సీనియర్ IAS అధికారులకు నోటీసులు జారీ చేసింది ఏపీ హైకోర్టు.


సీఎస్, సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్‌, పురపాలకశాఖ, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీరు శాఖల ముఖ్య కార్యదర్శులు, కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు. ఏపీకి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని రాజకీయ లబ్ధి కోసం అధికార వైఎస్సార్‌సీపీ చేపట్టిందని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సమాధానం ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేస్తూ నాలుగు వారాల పాటు విచారణను వాయిదా వేసింది.


Tags

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×