EPAPER

Uttam Kumar Reddy: కేసీఆర్ మేడిగడ్డకు వెళ్లాలి.. మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy: కేసీఆర్ మేడిగడ్డకు వెళ్లాలి..  మంత్రి ఉత్తమ్

Uttam Kumar Reddy


Uttam Kumar Reddy: బీఆర్ఎస్ నేతలను మేడిగడ్డ బ్యారేజీ పర్యటనను స్వాగతిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇంత భారీగా అవినీతి చేసిన కూడా మేడిగడ్డకు వెళ్తామంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన జలసౌధ సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ పర్యటనకు సహకరించాలని అధికారులను ఆదేశించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వారు తీరు ఉల్టా చోర్ సామెతను గుర్తు చేస్తోందన్నారు. బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనకు కేసీఆర్ సైతం వెళ్లాలన్నారు. కుంగిన ఆనకట్ట సాక్షిగా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టవద్దని నిపుణులు కమిటి సూచించిందన్నారు. వారి సూచనలు ఏ మాత్రం పట్టించుకోకుండా మేడిగడ్డ ప్రాజెక్టును నిర్మించారన్నారు.


కాళేశ్వరం రూపంలో రాష్ట్రంపై మోయలేని భారం మోపారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. స్వతంత్ర భారతంలో ఇంత భారీ అవినీతి గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. ప్రాజెక్టల విషయంలో బీఆర్ఎస్ సర్కారు అవినీతిని కాగ్ ఎండగట్టిందన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా వివరించిందని ఆయన అన్నారు.

 

Tags

Related News

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Telangana Liberation Day: విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే హాజరవుతా: కేంద్రమంత్రి బండి

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

Big Stories

×