EPAPER

Warangal Maoists : మావోయిస్టుల ఘాతుకం..ఇన్ఫార్మర్ నెపంతో దారుణ హత్య..

Warangal Maoists : మావోయిస్టుల ఘాతుకం..ఇన్ఫార్మర్ నెపంతో దారుణ హత్య..

Warangal Maoists : వరంగల్‌లో మావోలు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. ములుగు జిల్లాలో వెంకటాపురం మండలంలో సబ్బుక గోపాల్(45)ను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు. ఇన్ఫార్‌గా మారడంతోనే తాము అతన్ని చంపినట్లు ఘటనా స్థలంలో లేఖను వదిలి వెళ్లారు. సురవీడు పంచాయతీ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇన్‌ఫార్మర్లు గనుక మారకపోతే వారికి ఇలాంటి శిక్షలు తప్పవని లేఖలో హెచ్చరించారు మావోయిస్టులు. సంఘటనా స్థలంలోకి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×