EPAPER
Kirrak Couples Episode 1

Telangana University : పరీక్షా కేంద్రం కోసం లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన తెలంగాణ యూనివర్సిటీ వీసీ..

Telangana University : పరీక్షా కేంద్రం కోసం లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన తెలంగాణ యూనివర్సిటీ వీసీ..


Telangana University : తెలంగాణ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ దాచేపల్లి రవీందర్ ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది. హైదరాబాద్ తార్నాకలోని ఆయన నివాసంలో రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.

భీంగల్‌లో పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం దాసరి శంకర్ అనే వ్యక్తి నుంచి తెలంగాణ యూనివర్శిటీ వీసీ రవీందర్ రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారని తెలుస్తోంది. ఈ డబ్బులు తీసుకుంటుండగానే ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ యూనివర్శిటీ వీసీ దాచేపల్లి రవీందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు.


సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే ఇలా అవినీతికి పాల్పడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ యూనివర్సిటీ వీసీ డబ్బులకు కక్కుర్తి పడటంపై ప్రజలు మండిపడుతున్నారు.

Related News

Jani Master Case : జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్.. మరో ఇద్దరు అరెస్ట్?

Love Signs: ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడుతుంటే వారిలో మీకు ఈ ఐదు లక్షణాలు కనిపిస్తాయి, మనస్తత్వశాస్త్రం చెబుతున్నది ఇదే

Trinayani Serial Today September 21st: ‘త్రినయని’ సీరియల్‌: డీల్ కోసం ఇంటికి వచ్చిన గజగండ – గజగండను చంపే ప్రయత్నం చేసిన గాయత్రిదేవి, నయని

Nindu Noorella Saavasam Serial Today September 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఆత్మను చూసిన మనోహరి – అంజును చూసి ఎమోషన్ అయిన ఆరు

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Big Stories

×