EPAPER

Medaram Jathara: వనదేవతల వనప్రవేశం.. చిలకల గుట్టకు సమ్మక్క.. కన్నెపల్లి ఆలయానికి సారలమ్మ..

Medaram Jathara: వనదేవతల వనప్రవేశం.. చిలకల గుట్టకు సమ్మక్క.. కన్నెపల్లి ఆలయానికి సారలమ్మ..

Medaram Jathara


Medaram Jathara: నాలుగు రోజులు అట్టహాసంగా సాగిన మేడారం సమ్మక్క సారక్క జాతర ముగిసింది. వనం నుంచి వచ్చిన దేవతలను రాత్రి తిరిగి వన ప్రవేశం చేశారు. అమ్మలు వనానికి చేరే సమయంలో చిరుజల్లులు ఆహ్వానం పలికాయి.  జాతర ప్రాంగణంలో విద్యుత్ దీపాలను ఆర్పేసి.. వెన్నెల కాంతిలో గద్దెల వద్ద తుది పూజలు సాంప్రదాయ పద్దతిలో పూజారులు నిర్వహించారు. ఈ ఘట్టంతో మహాజాతర పరిసమాప్తం అయ్యింది.

పూజల అనంతరం  వనదేవతల వన ప్రవేశం మొదలయ్యింది. అనంతరం సమ్మక్కను చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లి ఆలయానికి, పగిడిద్దరాజును మహబూబబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయ్ గ్రామానికి పూజారులు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ప్రక్రియతో జాతర ముగిసింది. అయితే ఈక్రతువును చూడాడానికి లక్షలాది మంది భక్తులు ఈ ఒక్క రోజే మేడారానికి పోటెత్తి వెళ్లారు. ఇలా భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు.


Read More: ధరణి సమస్యలను త్వరగా పరిష్కరించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం..

ఈ మూడు రోజులు వనదేవతలను దర్శించుకున్న భక్తులు చివరి ఆఖరి ఘట్టాన్ని తమ మదిలలో చెరగని ముద్రలా వేసుకున్నారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుడా పోలీసు శాఖ బందోబస్తు నిర్వహించింది.

 

Tags

Related News

Anvitha Builders : అన్విత… నమ్మితే అంతే ఇక..!

BRS Working President Ktr : మంత్రి కొండా సురేఖ కేసులో రేపు నాంపల్లి కోర్టుకు కేటీఆర్, వాంగ్మూలాలు తీసుకోనున్న న్యాయస్థానం

Kcr Medigadda : మరోసారి కోర్టుకు కేసీఆర్ డుమ్మా.. న్యాయపోరాటం ఆగదన్న పిటిషనర్

Telangana Cabinet Meet : ఈనెల 23న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ భేటీ, వీటిపైనే ఫోకస్

Sadar Festival : ధూం.. ధాం.. సదర్

Telangana : మాది సంక్షేమం.. మీది అన్యాయం – హరీష్ రావుపై ప్రభుత్వ విప్ ఫైర్

Group 1 Mains : గ్రూప్ 1 మెయిన్స్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు

Big Stories

×