EPAPER

Train Accident : సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. బీబీనగర్ వద్ద ఘటన..

Train Accident :  సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. బీబీనగర్ వద్ద ఘటన..

Train Accident : యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్‌ వద్ద సిర్పూర్‌-కాగజ్‌నగర్‌ (125757) రైలులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. నడుస్తున్న రైలులో పొగలు రావడంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్.. రైలును బీబీనగర్‌ స్టేషన్‌లో నిలిపివేశాడు. రైలులో ఉన్న ప్రయాణీకులను హుటాహుటిని కిందకు దింపేశారు రైల్వే అధికారులు.


రైలు బ్రేక్‌ లైనర్స్‌ పట్టేయడంతోనే పొగలు వ్యాపించినట్లు గుర్తించి.. సాంకేతిక లోపాన్ని సరి చేసి రైలును తిరిగి యధావిధిగా పంపారు రైల్వే అధికారులు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణీకులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


Tags

Related News

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Boyapati Srinu : అఖండనే ఎండ్..? బోయపాటికి ఛాన్స్ ఇచ్చే వాళ్లే లేరే…?

JD Chakraborty: అవకాశం కావాలంటే పక్క పంచాల్సిందే.. జే.డీ.బోల్డ్ స్టేట్మెంట్ వైరల్..!

Big Stories

×