EPAPER

Thummala Nageswara Rao : రైతుల పొట్ట కొడితే సహించేది లేదు.. మిర్చి వ్యాపారులకు మంత్రి తుమ్మల వార్నింగ్..

Thummala Nageswara Rao : రైతుల పొట్ట కొడితే సహించేది లేదు.. మిర్చి వ్యాపారులకు మంత్రి తుమ్మల వార్నింగ్..

Thummala Nageswara Rao : రైతుల పొట్ట కొడితే సహించేది లేదని తెలంగాణ వ్వవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. రైతులకు ఇబ్బంది కలిగించే చర్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపడతామన్నారు. ఖమ్మం మిర్చి మార్కెట్‌లో అవకతవకలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. మార్కెట్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, అధికారులు పాల్గొన్నారు.


ఖమ్మం మార్కెట్‌కు కొత్త కార్యదర్శులను నియమిస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. మిర్చి కొనుగోళ్లు సాగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జెండా పాటకు, రైతుకు దక్కే ధరకు అస్సలు పొంతన లేదని.. పంట నాణ్యతను వ్యాపారులు ఎలా నిర్ధారిస్తారని మంత్రి తుమ్మల ఆగ్రహించారు. రైతులకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు.

.


.

Tags

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×