EPAPER

3 People, including Software Engineer, Died: తీవ్ర విషాదం.. గుంతలో పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సహా ముగ్గురు మృతి

3 People, including Software Engineer, Died: తీవ్ర విషాదం.. గుంతలో పడి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సహా ముగ్గురు మృతి

3 People, including Software Engineer, died: సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్వారీ గుంతలో పడి సాఫ్ట్ వేర్ సహా ముగ్గురు మృతిచెందారు. ఇందుకు సంబంధించి వచ్చిన ఇతర వార్తా కథనాల ప్రకారం.. రాజు, శ్రీపాల్ రెడ్డి.. వీరిద్దరూ స్నేహితులు. వీరు హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. శ్రీపాల్ రెడ్డి బిల్డర్‌గా, రాజు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అయితే, మంగళవారం బొప్పారంలో ఓ విందు కార్యక్రమానికి తమ కుటుంబాలతో వీరు హాజరయ్యారు.


Also Read: ఉప్పొంగి ప్రవహిస్తూ, పర్యాటకులకు కనువిందు చేస్తోన్న బోగత జలపాతం

బుధవారం ఉదయం శ్రీపాల్‌రెడ్డి, రాజు, ఆయన కుమార్తె అక్కడ ఉన్న క్వారీ చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రాజు కుమార్తె ఆ క్వారీ గుంతలో పడిపోయింది. గుంతలో నీరు ఉండటంతో ఆమెను కాపాడేందుకు శ్రీపాల్‌రెడ్డి, రాజు అందులోకి దిగారు. వీరికి ఈత రాకపోవడంతో ముగ్గురూ కూడా మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని అందులో పేర్కొన్నారు.


Tags

Related News

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

MSME Policy 2024: కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యం : సీఎం రేవంత్

High Court orders: బీఆర్ఎస్ ఆఫీసు కూల్చేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

BRS : ఇల్లు గుల్ల.. బయట డొల్ల, ప్రతిపక్షం ఎవరి పక్షం?

Big Stories

×