EPAPER

Raja Singh : ‘శోభయాత్ర చేపడితే చంపేస్తాం..’ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్‌..

Raja Singh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కి బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చింది. గుర్తు తెలియని నంబర్‌ నుంచి ఫోన్ చేసి బెదిరించినట్లు ఆయన వీడియో రిలీజ్ చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా శోభాయాత్ర చేపడితే చంపేస్తామంటూ బెదిరించినట్లు తెలిపారు.

Raja Singh : ‘శోభయాత్ర చేపడితే చంపేస్తాం..’ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్‌..

Raja Singh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కి బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చింది. గుర్తు తెలియని నెంబర్‌ నుంచి ఫోన్ చేసి బెదిరించినట్లు ఆయన వీడియో రిలీజ్ చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా శోభాయాత్ర చేపడితే చంపేస్తామంటూ బెదిరించినట్లు తెలిపారు.


ఫోన్ చేసి బెదిరించడం కాదు.. దమ్ముంటే నేరుగా రావాలని రాజాసింగ్ ఛాలెంజ్ విసిరారు. గతంలో ఇదే తరహాలో బెదిరింపు కాల్స్ వచ్చాయని రాజాసింగ్ తెలిపారు. నమ్మిన సిద్దాంతం కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానన్నారు. ఇలాంటి బెదిరింపులు తనను ఏం చేయలేవని తేల్చి చెప్పారు. బెదిరింపులకు పాల్పడే వారు ఎంత స్థాయి వ్యక్తులైనా తనకు అనవసరమన్నారు. దమ్ముంటే నేరుగా రావాలన్నారు. ఫోన్ లు చేయడం మానుకోవాలని రాజాసింగ్ హితువు పలికారు.

బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రాజాసింగ్‌ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోన్‌ ఎవరు చేశారనే విషయంపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి యేటా శ్రీరామ నవమి సందర్భంగా రాజాసింగ్‌ శోభాయాత్ర నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది శోభాయాత్ర చేపట్టవద్దని బెదిరింపు కాల్‌ వచ్చినట్లు తెలుస్తోంది.


Tags

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×