EPAPER

Telangana: తెలంగాణలో చలి పులి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

Telangana: తెలంగాణలో చలి పులి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

Telangana : తెలంగాణలో చలి వణికిస్తోంది. ఉదయం 9 గంటలైనా మంచు వీడటం లేదు. రహదారులపై మంచు ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు వల్ల దారులు కనిపించక పోవటంతో జనాలు ప్రమాదాల బారిన పడుతున్నారు.


వికారాబాద్, రంగారెడ్డి, వరంగల్, మేడ్చల్, మెదక్ లలో చలి తీవ్రత మరింత పెరిగింది. వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే మోమిన్‌పేటలో 10.8 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం రెడ్డిపల్లిలో 11.0 డిగ్రీలు, చౌదరిగూడెంలో 11.2 డిగ్రీలు, షాబాద్‌ మండలం తాళ్లపల్లిలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో 12.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత ఉంది.


Related News

Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైడ్రాకు విస్తృత అధికారాలు

Indira Shoban: ఇంకా కూడా కేటీఆర్‌‌కు సిగ్గు రాలేదు: ఇందిరా శోభన్

Singareni: సింగరేణి లాభాల్లో కార్మికులకు 33 శాతం వాటా, తొలిసారి వారికి కూడా..: సీఎం రేవంత్

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Big Stories

×