EPAPER

NIA Most Wanted List: NIA మోస్ట్ వాంటెడ్ జాబితాలో.. తెలుగు రాష్ట్రాల యువకులు

NIA Most Wanted List: NIA మోస్ట్ వాంటెడ్ జాబితాలో.. తెలుగు రాష్ట్రాల యువకులు

NIA Most Wanted List: పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ దూకుడు పెంచింది. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు యువకులు ఉన్నారు. జగిత్యాల జిల్లా ఇస్లాంపురాకు చెందిన అబ్దుల్‌ సలీం, నిజామాబాద్‌లోని మల్లేపల్లికి చెందిన ఎండీ అబ్దుల్‌ అహద్‌ అలియాస్‌ ఎంఏ అహద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం ఖాజానగర్‌కు చెందిన షేక్‌ ఇలియాస్‌ అహ్మద్‌ ఆచూకీ తెలపాలంటూ ప్రకటన విడుదల చేసింది.


ఇప్పటికే ఈ కేసులో దేశవ్యాప్తంగా పలువురిని ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారితో పాటు కేరళకు చెందిన 11 మంది, కర్నాటక కు చెందిన ఐదుగురు, తమిళనాడు చెందిన 5 మంది వ్యక్తులను మోస్ట్ వాంటెడ్‌గా NIA ప్రకటించింది. నిందితుల ఆచూకి తెలిపిన వారికి పారితోషికం ఇస్తామని ఎన్‌ఐఏ అధికారులు ప్రకటించారు.

.


.

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×