EPAPER

Telangana Wineshops : మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రెండ్రోజులు దుకాణాలు బంద్..

Telangana Wineshops : మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రెండ్రోజులు దుకాణాలు బంద్..
Telangana Wineshops

Telangana Wineshops : తెలంగాణ మందుబాబులకు ఎలక్షన్ కమిషన్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల తుదిపోరుకు ఇంకా నాలుగురోజులే సమయం ఉండగా.. ఎన్నికల ప్రచారం రెండ్రోజుల్లో ముగియనుంది. నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగుస్తుంది. 30న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులను మూసివేయాలని ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.


ఈసీ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా వైన్ షాపులను తెరిచినా, అక్రమంగా మద్యం రవాణా చేసినా, అమ్మినా.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎలక్షన్ కమిషన్ హెచ్చరించింది. అక్రమమద్య రవాణాపై నిఘా పెట్టాలని ఎక్సైజ్ అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఎన్నికల కోడ్ అమలైనప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.115.71 కోట్ల విలువైన మద్యం, డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వేలకోట్ల నగదును సీజ్ చేశారు.


Related News

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Big Stories

×