EPAPER

Telangana high court: ప్రజాప్రతినిధులపై కేసులు.. హైకోర్టుకు నివేదిక..

Telangana high court: ప్రజాప్రతినిధులపై కేసులు.. హైకోర్టుకు నివేదిక..
TS News updates

Telangana high court news(TS news updates):

తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల వివరాల గురించి హైకోర్టుకు రిజిస్ట్రార్ నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై 115 కేసులు ఉన్నాయి. 20 కేసులు సీబీఐ కోర్టు ముందు పెండింగ్ లో ఉన్నాయి. రెండు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సీబీఐ కోర్టును హై కోర్టు ఆదేశించింది.: తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల వివరాల గురించి హైకోర్టుకు రిజిస్ట్రార్ నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రజా ప్రతినిధులపై 115 కేసులు ఉన్నాయి. 20 కేసులు సీబీఐ కోర్టు ముందు పెండింగ్ లో ఉన్నాయి. రెండు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సీబీఐ కోర్టును హై కోర్టు ఆదేశించింది.


46 కేసుల్లో ప్రజా ప్రతినిధులకు రెండు వారాల్లో సమన్లు జారీ చేయాలని సూచించింది. 10 కేసుల్లో ప్రజా ప్రతినిధుల కేసులపై స్టే ఉందని తెలిపింది. స్టే పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేయాలని హై కోర్టు ఆదేశించింది. 15 కేసులు ట్రైల్ దశలో ఉన్నాయని, త్వరితగతిన పూర్తి చేయాలని హైకోర్టు తెలిపింది. 5 కేసుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని సూచించింది. మూడు నెలల్లోపు పూర్తి వివరాలతో మరో రిపోర్ట్ సబ్మిట్ చేయాలని రిజిస్ట్రార్ కు హై కోర్టు ఆదేశించింది.


Related News

Indira Shoban: ఇంకా కూడా కేటీఆర్‌‌కు సిగ్గు రాలేదు: ఇందిరా శోభన్

Singareni: సింగరేణి లాభాల్లో కార్మికులకు 33 శాతం వాటా, తొలిసారి వారికి కూడా..: సీఎం రేవంత్

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Big Stories

×