EPAPER

Election Commission: IT కంపెనీలకు వార్నింగ్ ఇచ్చిన ఎన్నికల కమీషన్

Election Commission | నవంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. పోలింగ్ రోజు అన్ని విద్యా సంస్థలు, కంపనీలు సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు.

Election Commission: IT కంపెనీలకు వార్నింగ్ ఇచ్చిన ఎన్నికల కమీషన్
Election Commission news update

Election Commission news update(TS assembly election updates):

నవంబర్ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. పోలింగ్ రోజు అన్ని విద్యా సంస్థలు, కంపనీలు సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు.


ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు ఆ రోజు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని లేని పక్షంలో అలాంటి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని వికాస్ రాజ్ హెచ్చరించారు.

గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కొన్ని కంపెనీలు ఉద్యోగులకు సెలవు ఇవ్వకపోవడంతో ఆ సమయంలో ఫిర్యాదులు వచ్చాయని గుర్తుచేశారు. కానీ ఈ అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణలోని అన్ని కంపెనీలు, సంస్థలు ఉద్యోగులకు సెలవు ఇచ్చాయో లేదో చూడాలని కార్మిక శాఖకు ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. సెలవు ఇవ్వని కంపెనీలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.


Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×