EPAPER

Telangana Congress : సీఎల్పీ నేత రేవంత్.. గవర్నర్ కు లేఖ అందించిన కాంగ్రెస్ నేతలు..

Telangana Congress : సీఎల్పీ నేత రేవంత్.. గవర్నర్ కు లేఖ అందించిన కాంగ్రెస్ నేతలు..

Telangana Congress : కాంగ్రెస్‌ నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. సీఎల్పీ నేతగా రేవంత్‌ను ఎన్నుకున్నట్లు.. గవర్నర్‌కు తెలిపారు. 64 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఉన్న.. లేఖను గవర్నర్‌కు అందించారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మల్లు రవి ఇతర ముఖ్యనేతలు కలిశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందింగా గవర్నర్‌ను కోరారు.


రేపు మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.


Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×