EPAPER

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా..19 మంది ప్రసంగించినట్లు వెల్లడి ..

Telangana  Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా..19 మంది ప్రసంగించినట్లు వెల్లడి ..

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. డిసెంబర్ 9న ప్రారంభమైన శాసన సభా సమావేశాలు మొత్తం ఆరు రోజు పాటు కొనసాగాయి. ఈ ఆరు రోజుల్లో 26 గంటల 33 నిమిషాల పాటు సమావేశాలు కొనసాగినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. 19 మంది ఎమ్మెల్యేలు ప్రసంగించారు.


రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్‌ రంగంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. డిసెంబర్ 21నాటికి సభలో కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ8, ఎఐఎం7, సీపీఐ ఒక ఎమ్మెల్యేలు ఉన్నట్లు స్పీకర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన తొలి శాసన సభ సమావేశం ఇది.


Related News

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Jani Master: అవును.. నేను చేసింది తప్పే.. పోలీసుల ముందు నేరం అంగీకరించిన జానీ..!

Star Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. 50 సెకండ్ల కోసం రూ.5కోట్లా..?

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Big Stories

×