EPAPER

Mahabubnagar : మహబూబ్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి..

Mahabubnagar : మహబూబ్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి..

Mahabubnagar : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ మండల కేంద్రంలో ఆటో, బైకును.. డీసీఎం వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వాహనదారుల సమాచారంతో అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.


శుక్రవారం సంత కావడంతో సరుకుల కోసం మోతి ఘనాపూర్ గ్రామ వాసులు బాలనగర్ మండల కేంద్రానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×