E-Paper
Advertisement

Sharmila: కేసీఆర్ ఇంతకింత అనుభవిస్తారు.. బోనులో పెట్టినా పులి పులే.. రాజశేఖర్ బిడ్డ తగ్గేదేలే: షర్మిల

Sharmila: కేసీఆర్ ఇంతకింత అనుభవిస్తారు.. బోనులో పెట్టినా పులి పులే.. రాజశేఖర్ బిడ్డ తగ్గేదేలే: షర్మిల
SHARMILA

Sharmila Latest News(Political News Telangana): తాలిబన్ల రాజ్యంగా తెలంగాణ తయారైందని.. పోలీసులను కుక్కలుగా, తొత్తులుగా కేసీఆర్ వాడుకుంటున్నారని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల మండిపడ్డారు. రాజశేఖర్‌రెడ్డి భార్యను, బిడ్డను అవమానించిన కేసీఆర్.. ఇంతకుఇంత అనుభవిస్తారని హెచ్చరించారు. పోలీసులపై దాడి కేసులో బెయిల్ రావడంతో చంచల్‌గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యారు వైఎస్ షర్మిల.

బోనులో పెట్టినా పులి పులేనని.. రాజశేఖర్ బిడ్డ తగ్గేదేలే అని షర్మిల సవాల్ చేశారు. గదిలో పెట్టి బంధిస్తే పిల్లి కూడా తిరగబడుతుందని.. పోలీసుల దాడితో సహనం నశించి, సెల్ఫ్ డిఫెన్స్‌లో భాగంగానే తాను వారిపై దాడి చేశానని చెప్పుకొచ్చారు.

మగ పోలీసులు తన మీదమీదకు వచ్చి బెదిరించారని.. లేడీ కానిస్టేబుళ్లు తనపై దాడి చేశారని ఆరోపించారు. తనపై దాడి చేసిన వీడియో ఫూటేజ్ చూపించకుండా.. తాను కొట్టిన వీడియోలను మాత్రమే బయటకు వదిలారని విమర్శించారు. ఒక్కదానిపై అంతమంది దాడి చేస్తారా? మీకేమైనా సిగ్గు ఉందా? అంటూ ఖాకీలపై మండిపడ్డారు షర్మిల.

గతంలో హరీష్ రావు పోలీసులను కొట్టినా, కేటీఆర్ పోలీసులను తిట్టినా.. వారిపై కేసులు, అరెస్టులు ఉండవా? అని ప్రశ్నించారు.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×