EPAPER

Sabitha Indra Reddy : మోదీ డైరెక్షన్‌లో చంద్రబాబు తెలంగాణలోకి వచ్చారు : మంత్రి సబిత

Sabitha Indra Reddy : మోదీ డైరెక్షన్‌లో చంద్రబాబు తెలంగాణలోకి వచ్చారు : మంత్రి సబిత

Sabitha Indra Reddy : ప్రధాని మోడీ డైరెక్షన్‌లో చంద్రబాబు మరోసారి తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యక్తం చేశారు. హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి హైదరాబాద్ డెవలెప్ చేశారని చెప్పుకుంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు.


8 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఆమె చెప్పారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా దిగిపోయినపుడు హైదారబాద్ లో డ్రైనేజీ సిస్టమ్ ఎలా ఉందో అందరికీ తెలుసని మంత్రి సబిత అన్నారు.


Related News

Khammam Floods: మరోసారి డేంజర్ బెల్స్..అప్రమత్తమైన ప్రభుత్వం

Telangana Floods: ఖమ్మంలో భారీ వర్షం.. వెంటనే వెళ్లిపోయిన మంత్రులు భట్టి, పొంగులేటి

Deepthi Jeevanji: దీప్తికి రివార్డ్.. గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం.. సీఎం ఆర్డర్

HYDRA: మురళీ మోహన్ జయభేరి సంస్థకు నోటీసులు.. హైడ్రా దూకుడు కంటిన్యూ

Huge Flood: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వస్తున్న వరద.. అధికారులు ఏం చేశారంటే?

Khairatabad Ganapathi: ఖైరతాబాద్ గణపతి వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్.. 10 రోజులపాటు ఆల్టర్నేట్ రూట్లు ఇవే

Jaggareddy: పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ నియామకంపై స్పందించిన జగ్గారెడ్డి.. లేకపోతే నేనే అయ్యేటోడినీ..

Big Stories

×