EPAPER

Revanth Reddy : కేసీఆర్ తో స్రవంతి భేటీ వార్తలపై రేవంత్ రియాక్షన్..ఓటమి భయంతోనే బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ఫైర్

Revanth Reddy : కేసీఆర్ తో స్రవంతి భేటీ వార్తలపై రేవంత్ రియాక్షన్..ఓటమి భయంతోనే బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ఫైర్

Revanth Reddy : తెలంగాణ సీఎం కేసీఆర్ తో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి భేటీ అయ్యారన్న వార్తలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. దుబ్బాక తరహాలో ఫేక్ పార్టీ బీజేపీ మునుగోడులోనూ బరితెగించిందని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి, మునుగోడు ఆడబిడ్డ పాల్వాయి స్రవంతిపై మార్ఫింగ్ ఫోటోలతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటమి ఖాయమన్న భయం ఉన్నవాళ్లే ఇలాంటి నీచనానికి దిగజారుతారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×