EPAPER
Kirrak Couples Episode 1

Revanth Reddy: అంతా కేటీఆర్‌కు తెలుసు.. మంత్రికి నోటీసులు ఇవ్వాలంటూ రేవంత్ డిమాండ్..

Revanth Reddy: అంతా కేటీఆర్‌కు తెలుసు.. మంత్రికి నోటీసులు ఇవ్వాలంటూ రేవంత్ డిమాండ్..

Revanth Reddy: TSPSC పేపర్ లీక్ కు కథ, స్క్రీన్ ప్లే, డైరెకన్ మొత్తం సీఎం కేసీఆర్ కుటుంబమే అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సిట్ నోటీసులు అందుకున్న ఆయన విచారణకు హాజరైన తర్వాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.


ఆరోపణలు చేస్తున్న అందరికీ సిట్‌ నోటీసులు జారీ చేస్తోందని.. అలాగే మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపైనా చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. లీకేజీకి సంబంధించి పూర్తి వివరాలు కేటీఆర్ దగ్గర ఉన్నాయని.. ఇదే విషయాన్ని సిట్‌ అధికారి ఏఆర్‌ శ్రీనివాస్‌కు చెప్పానన్నారు రేవంత్‌. నేరస్థులను విచారించకుండానే కేటీఆర్‌ పూర్తి సమాచారం చెప్పారని.. కేటీఆర్‌ నుంచి సిట్‌ అధికారులు ఎందుకు సమాచారాన్ని సేకరించలేదని రేవంత్‌‌రెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకొనే సిట్‌ విచారణకు హాజరైనట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.


Related News

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Big Stories

×