EPAPER

Revanth Reddy : బిర్లా మందిర్ లో పూజలు.. నాంపల్లి దర్గాలో ప్రార్థనలు..

Revanth Reddy : బిర్లా మందిర్ లో పూజలు.. నాంపల్లి దర్గాలో ప్రార్థనలు..

Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దాదాపు నెలరోజులపాటు తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రోజూ కనీసం మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయభేరి సభలకు హాజరయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో ఆయనకు కాస్త సమయం దొరికింది.


రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో సర్వమత ప్రార్థనలు చేశారు. మాణిక్ రావ్ ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్ , మల్లు రవితో కలిసి మొదట బిర్లా టెంపుల్‌కి వెళ్లారు. అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వెంకటేశ్వర స్వామి ముందు కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు పెట్టి పూజలు జరిపారు. మరోవైపు నాంపల్లి దర్గాలో కూడా ప్రార్థనలు చేశారు.


Tags

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×