EPAPER
Kirrak Couples Episode 1

Revanth Reddy : కమిటీల వివాదం త్వరలోనే సమసిపోతుంది : రేవంత్ రెడ్డి వర్గం

Revanth Reddy : కమిటీల వివాదం త్వరలోనే సమసిపోతుంది : రేవంత్ రెడ్డి వర్గం

Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం నెలకొన్న కమిటీల వివాదం త్వరలోనే సమసిపోతుందని రేవంత్ రెడ్డి వర్గం అంటోంది. కాంగ్రెస్‌లో అసంతృప్తులు, అంతర్గత విభేదాలు సాధారణమే అని వాటిని భూతద్దంలో చూడాల్సిన పనిలేదన్నారు.


సీనియర్ నేతలు తమ లాంటి వారికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇలా వ్యవహరించడం సరికాదంటున్నారు. కమిటీపై ఏదైన అభ్యంతరాలు ఉంటే.. అంతర్గతంగా చర్చించుకోవాలి కానీ ఇలా బజారుకు ఎక్కడం ఏమాత్రం బాగలేదు అంటున్నారు నేతలు.


Related News

Brs Harish Rao : ఇక చాలు, ఆపేయండి… లేకుంటే బుల్డోజర్లకు అడ్డం కూర్చుంటాం

Hydraa : హైడ్రా అంటే ఒక భరోసా.. రంగనాథ్‌నే ఏరికోరి తేవడానికి కారణాలు ఇవే!

Minister Sridhar Babu: గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. మూసీ బాధితులకు డబుల్ బెడ్ రూమ్స్

Airport Metro: ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్‌ మారుస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం

Danam Nagendar : ఆ ఎమ్మెల్యేల చేరికలు కాస్త లేట్ కావొచ్చు.. కానీ పక్కా, దానం సంచలన వ్యాఖ్యలు

Mann Ki Bath: ఈయన సామాన్యుడు కాదు.. ఏకంగా ప్రధాని మెప్పు పొందాడుగా..

Mla Rajasingh: ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటి వద్ద రెక్కీ.. పోలీసుల అదుపులో ఇద్దరు.. గన్, బుల్లెట్స్ స్వాధీనం

Big Stories

×