EPAPER
Kirrak Couples Episode 1

Ranga Reddy : పాము కాట్లకు గురవుతున్న విద్యార్ధులు.. పట్టించుకోని పాఠశాల సిబ్బంది..

Ranga Reddy : పాము కాట్లకు గురవుతున్న విద్యార్ధులు.. పట్టించుకోని పాఠశాల సిబ్బంది..

Ranga Reddy : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని పెద్ద ఎల్కిచర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి విద్యార్థిని అక్షిత పాముకాటుకు గురైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. టాయిలెట్‌ కోసం వెళ్లిన విద్యార్థినిని… పాము.. మూడు చోట్ల కాట్లు వేయటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ఊహించన ఘటనతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.


పాఠశాలలో పరిశుభ్రత లేదని..పిచ్చిమొక్కలు ఉండటం వల్ల దుర్గంధం, దుర్వాసన వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

చదువుకుందామని స్కూలుకి వెళ్తున్న పిల్లలు పాము కాటుకు గురై ఆస్పత్రుల పాలవ్వాల్సిన పరిస్థితులపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం వందల కోట్ల స్కూళ్ల అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నామని చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయి. దానికి ఉదాహరణే షాద్ నగర్ ఘటన


Tags

Related News

Drivers cheated: వెలుగులోకి కొత్త రకం దొంగతనం.. ప్రమాదమని చెప్పి..!

Special Trains: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు!

Siddaramaiah: సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్.. ఎఫ్ఐఆర్ దాఖలు..గట్టిగానే చుట్టుకున్న ‘ముడా’!

President Draupadi Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. ఈ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు

Onion prices: ఆకాశన్నంటిన ఉల్లి ధరలు.. మరింత పెరగనున్నట్లు అంచనా!

Arunachal Pradesh: దారుణం.. 21 మంది స్కూల్ విద్యార్థులపై లైంగిక దాడి.. హాస్టల్ వార్డెన్‌కు ఉరిశిక్ష

YS Jagan: టెన్షన్ టెన్షన్.. తిరుమలకు జగన్.. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30!

Big Stories

×