EPAPER

Prajavani : ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు.. మంత్రి పొన్నం ఫిర్యాదులు స్వీకరణ..

Prajavani :  ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు.. మంత్రి పొన్నం ఫిర్యాదులు స్వీకరణ..

Prajavani : హైదరాబాద్ ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. అర్జీలు సమర్పించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. భూవివాదాలు, పింఛన్లకు సంబంధించిన సమస్యలపై అధికారులకు వినతులు ఇచ్చేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు.


మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం, శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది.

మంగళవారం ఒక్కరోజే 5వేలకు పైగా దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ప్రతి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.


Related News

Singareni: సింగరేణి లాభాల్లో కార్మికులకు 33 శాతం వాటా.. తొలిసారి కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ కి కూడా.. : సీఎం రేవంత్

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Big Stories

×