Ponguleti Srinivasa Reddy: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన వారిని దగ్గరుండి అంబులెన్స్ ఎక్కించారు. వారికి దైర్యం చెప్పి ఆస్పత్రికి పంపించారు. తిరుమలయపాలెం మండలం చింతపల్లి దగ్గర రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.
Ponguleti Srinivasa Reddy : తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన వారిని దగ్గరుండి అంబులెన్స్ ఎక్కించారు. వారికి ధైర్యం చెప్పి ఆస్పత్రికి పంపించారు. తిరుమలాయపాలెం మండలం చింతపల్లి దగ్గర రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.
ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి పొంగులేటి తిరుమలాయపాలెం మండలంలో పర్యటన ముగించుకుని వస్తున్నారు. గాయపడిన వారిని చూసి కారు ఆపిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి.. క్షతగాత్రులను పరామర్శించారు. వారిని దగ్గరుండి అంబులెన్స్ ఎక్కించి బాధితులకు దైర్యం చెప్పారు.