EPAPER

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. రంగంలోకి ఈడీ..!

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. రంగంలోకి ఈడీ..!
Phone Tapping Case Updates
Phone Tapping Case Updates

Phone Tapping Case Updates: రోజుకో మలుపు తిరుగుతూ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈడీ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. రాధా కిషన్ రావు స్టేట్ మెంట్  ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. గత ఎన్నికల్లో BRS  డబ్బులు పోలీసు వాహనాల్లో తరలించానంటూ రాధా కిషన్ రావు స్టేట్ మెంట్ ఇచ్చారు.


హవాలా మార్గంలో నగదు తరలింపుపై ఈడీ ఆరా తీయనుంది. రాధా కిషన్ రావు పోలీస్ వాహనాల్లో ఎన్ని కోట్లు తరలించారు. ఈ వివరాలను దర్యాప్తు బృందాన్ని ఈడీ అధికారులు అడిగి తెలుసుకోనున్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో వేణుగోపాల్‌ రావు కీలకంగా మారారు. రిటైర్‌మెంట్‌ తర్వాత SIBలో రెండేళ్లపాటు ఓఎస్డీగా కొనసాగారు ఆయన. SIBలో అదనపు ఎస్పీగా విధుల నిర్వహించారు.


Also Read: ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ.. హీరోయిన్‌తో ఎలాంటి..?

నలుగురు అదనపు ఎస్పీల కనుసన్నల్లోనే SIB నడిచినట్లు గుర్తించారు దర్యాప్తు బృదం. 4 ఏరియాలను మానిటరింగ్‌ చేసినట్లు గుర్తించారు. వేణుగోపాల్‌ రావు నుంచి దర్యాప్తు టీమ్ మరిన్ని వివరాలు సేకరించే పనిలో నిమగ్నమై ఉంది. రాధా కిషన్ రిమాండ్ రిపోర్ట్‌తో వేణుగోపాల రావు బాగోతం వెలుగులోకి వచ్చింది.

Tags

Related News

Khammam Floods: మరోసారి డేంజర్ బెల్స్..అప్రమత్తమైన ప్రభుత్వం

Telangana Floods: ఖమ్మంలో భారీ వర్షం.. వెంటనే వెళ్లిపోయిన మంత్రులు భట్టి, పొంగులేటి

Deepthi Jeevanji: దీప్తికి రివార్డ్.. గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం.. సీఎం ఆర్డర్

HYDRA: మురళీ మోహన్ జయభేరి సంస్థకు నోటీసులు.. హైడ్రా దూకుడు కంటిన్యూ

Huge Flood: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వస్తున్న వరద.. అధికారులు ఏం చేశారంటే?

Khairatabad Ganapathi: ఖైరతాబాద్ గణపతి వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్.. 10 రోజులపాటు ఆల్టర్నేట్ రూట్లు ఇవే

Jaggareddy: పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ నియామకంపై స్పందించిన జగ్గారెడ్డి.. లేకపోతే నేనే అయ్యేటోడినీ..

Big Stories

×