EPAPER
Kirrak Couples Episode 1

TSPSC : పేపర్ లీక్ కేసు.. సీబీఐకి ఇవ్వాలని పిటిషన్ .. హైకోర్టు స్వీకరణ..

TSPSC : పేపర్ లీక్ కేసు.. సీబీఐకి ఇవ్వాలని పిటిషన్ .. హైకోర్టు స్వీకరణ..

TSPSC : TSPSC కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సిట్ విచారణపై పిటిషనర్ అనుమానాలు వ్యక్తంచేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే సీబీఐకి అప్పగించాలని కోరారు. కేసును సిట్‌ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.


TSPSC పేపర్‌లీక్ కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషన్‌ ను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా విచారణకు హైకోర్టు స్వీకరించింది. ఇప్పటికే కేసులో 100 మందినిపైగా సిట్ అరెస్ట్‌ చేసింది. హైకోర్టులో బక్క జడ్సన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
సీబీఐతోనే నిష్పాక్షిక విచారణ సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.


Related News

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Big Stories

×